టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెఎల్ రాహుల్ 1, శిఖర్ ధావన్ 4, విరాట్ కోహ్లీ డకౌట్ కాగా రిషబ్ పంత్ 21, హార్ధిక్ పాండ్యా 19 పరుగులు చేశారు...
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెఎల్ రాహుల్ 1, శిఖర్ ధావన్ 4, విరాట్ కోహ్లీ డకౌట్ కాగా రిషబ్ పంత్ 21, హార్ధిక్ పాండ్యా 19 పరుగులు చేశారు...