మిగిలినవారి సంగతి ఎలా ఉన్నా, 2019 వన్డే వరల్డ్కప్ సమయంలో అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత సెలక్టర్లు, ఈసారి యజ్వేంద్ర చాహాల్ను పక్కనబెట్టి ట్రోలింగ్కి టార్గెట్ అవుతారని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్...