నిన్నటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాపార్డర్ వైఫ్యలంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపక్ హుడా (41 నాటౌట్), ఇషాన్ కిషన్ (37), అక్షర్ పటేల్ (31 నాటౌట్) రాణించారు. ఆ తర్వాత శ్రీలంక.. 20 ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా భారత్ రెండు పరుగుల తేడాతో విజయం అందుకుంది.