టీమిండియా గెలిచింది కాబట్టి దీనిపై పెద్దగా చర్చ జరగలేదు కానీ రిజల్ట్ తేడా కొట్టి ఉంటే... బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసినందుకు భారత సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది... బౌలింగ్లో ఒకే ఓవర్ వేసి 21 పరుగులు ఇచ్చి, బ్యాటింగ్లో ఫెయిల్ అయిన అక్షర్ పటేల్, విలన్గా మారేవాడు...