రిషబ్ పంత్కి గాయం... టీమిండియాని వదలని గాయాల బెడద... సగానికి పైగా...
First Published Jan 9, 2021, 9:07 AM ISTఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కెఎల్ రాహుల్ గాయాల కారణంగా టెస్టు సిరీస్ మధ్యలో నుంచే స్వదేశానికి తిరిగి రాగా... మూడో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. దీంతో భారత అభిమానుల కలవరపడుతున్నారు.