హ్యాట్రిక్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మళ్లీ టాప్లోకి ఆర్సీబీ...
First Published Apr 18, 2021, 7:20 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్గా నిలిచింది. 205 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన కోల్కత్తా నైట్రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ 38 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.