ఇంగ్లాండ్ టూర్లో ఎంట్రీ ఇవ్వాల్సిన ఆవేశ్ ఖాన్, గాయం కారణంగా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్తో భువనేశ్వర్ కుమార్లకు తుదిజట్టులో అవకాశం ఇచ్చిన టీమిండియా మేనేజ్మెంట్... ఉమ్రాన్ మాలిక్కి కానీ, అర్ష్దీప్ సింగ్కి కానీ ఛాన్స్ ఇవ్వలేదు...