అయితే రిషబ్ పంత్ కెప్టెన్ అవుతాడని ఎవ్వరూ, ఎప్పుడూ ఊహించింది లేదు. ఐపీఎల్ 2021 సీజన్కి శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో అనుకోకుండా రిషబ్ పంత్కి ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్సీ దక్కింది. తాత్కాలిక సారథిగా సీన్లోకి వచ్చిన రిషబ్ పంత్, తన కెప్టెన్సీ స్కిల్స్తో అయ్యర్కే ఎసరు పెట్టారు...