కరాచీ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రండన్ కింగ్ 43, షామర్ బ్రూక్స్ 49, నికోలస్ పూరన్ 64, బ్రావో 34 పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది పాకిస్తాన్...