
దేశానికి ప్రాతినిథ్యం వహించన సమయంలో కంటే ఐపీఎల్లోనే ఎక్కువగా రాణించాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా చాలామంది చేసే ఆరోపణ.
దేశానికి ప్రాతినిథ్యం వహించన సమయంలో కంటే ఐపీఎల్లోనే ఎక్కువగా రాణించాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఇలా చాలామంది చేసే ఆరోపణ.
ధోనీ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టులో ఉండి ఒక్క బౌండరీ బాదడానికి కూడా ఇబ్బందిపడ్డట్టు కనిపించిన మాహీ... ఐపీఎల్ విధ్వంసకర బ్యాటింగ్ చేసిన సందర్భాలు కోకొల్లలు...
ధోనీ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఇది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే భారత జట్టులో ఉండి ఒక్క బౌండరీ బాదడానికి కూడా ఇబ్బందిపడ్డట్టు కనిపించిన మాహీ... ఐపీఎల్ విధ్వంసకర బ్యాటింగ్ చేసిన సందర్భాలు కోకొల్లలు...
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సురేశ్ రైనా... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఆడుతుంటే... ప్రాక్టీస్ తప్ప పెద్దగా డబ్బులు రావనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్కి దూరంగా ఉన్నాడు ధోనీ...
అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సురేశ్ రైనా... సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో ఆడుతుంటే... ప్రాక్టీస్ తప్ప పెద్దగా డబ్బులు రావనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్కి దూరంగా ఉన్నాడు ధోనీ...
తాజాగా మరోసారి తన బిజినెస్ మైండ్తో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు మహేంద్ర సింగ్ ధోనీ...
తాజాగా మరోసారి తన బిజినెస్ మైండ్తో తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా అద్బుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో ఓడించి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా టూర్లో టీమిండియా అద్బుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో ఓడించి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియాకి దుర్భేద్యమైన రికార్డు ఉన్న గబ్బా టెస్టులో ఐదోరోజు ఆఖరి సెషన్, ఆఖరి అరగంటలో సాధించిన విజయం అద్వితీయమైనది...
ఆస్ట్రేలియాకి దుర్భేద్యమైన రికార్డు ఉన్న గబ్బా టెస్టులో ఐదోరోజు ఆఖరి సెషన్, ఆఖరి అరగంటలో సాధించిన విజయం అద్వితీయమైనది...
ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లు, సీనియర్లు, విమర్శకులతో పాటు భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. సీనియర్లు లేకుండా యువకులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
ఈ విజయంపై భారత మాజీ క్రికెటర్లు, సీనియర్లు, విమర్శకులతో పాటు భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. సీనియర్లు లేకుండా యువకులు సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
కానీ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ విషయం కూడా ఒక్క పోస్టు కూడా చేయలేదు. మాట వరుసకి కూడా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు...
కానీ భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ విషయం కూడా ఒక్క పోస్టు కూడా చేయలేదు. మాట వరుసకి కూడా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు...
అయితే రిప్లబిక్ డే రోజున మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి ఓ పోస్టు వచ్చింది... అది గణతంత్ర దినోత్సవం గురించి విషెస్ తెలుపుతూ వచ్చిందేమో అనుకునేరు...
అయితే రిప్లబిక్ డే రోజున మహేంద్ర సింగ్ ధోనీ అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి ఓ పోస్టు వచ్చింది... అది గణతంత్ర దినోత్సవం గురించి విషెస్ తెలుపుతూ వచ్చిందేమో అనుకునేరు...
తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహారిస్తున్న ‘ఖాతా బుక్’ అనే యాప్ గురించి ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
తాను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహారిస్తున్న ‘ఖాతా బుక్’ అనే యాప్ గురించి ప్రమోట్ చేస్తూ పోస్టు పెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
భారత జట్టు సాధించిన విజయాన్ని మెచ్చుకోవడానికి ఒక్క పోస్టు కూడా చేయని మాహీ... డబ్బుల కోసం యాడ్ను మాత్రం పోస్టు చేస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు అభిమానులు...
భారత జట్టు సాధించిన విజయాన్ని మెచ్చుకోవడానికి ఒక్క పోస్టు కూడా చేయని మాహీ... డబ్బుల కోసం యాడ్ను మాత్రం పోస్టు చేస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు అభిమానులు...
ఐపీఎల్ 2020 తర్వాత సేంద్రీయ వ్యవసాయంతో యమా బిజీగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడని, అందుకే టీమిండియా విజయంపై స్పందించలేదని భావించారంతా.
ఐపీఎల్ 2020 తర్వాత సేంద్రీయ వ్యవసాయంతో యమా బిజీగా ఉంటున్న మహేంద్ర సింగ్ ధోనీ... సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడని, అందుకే టీమిండియా విజయంపై స్పందించలేదని భావించారంతా.
కానీ పైసలు వచ్చే ప్రమోషన్ పోస్టులకు ఉన్న టైం, భారత జట్టు అద్భుత విజయంపై స్పందించడానికి లేకుండా పోయ్యిందా... అంటూ ధోనీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...
కానీ పైసలు వచ్చే ప్రమోషన్ పోస్టులకు ఉన్న టైం, భారత జట్టు అద్భుత విజయంపై స్పందించడానికి లేకుండా పోయ్యిందా... అంటూ ధోనీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు...
భారత జట్టు విజయంలో తనకే క్రెడిట్ దక్కాలన్నట్టు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్వభావం ఉంటుందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజ్ సింగ్లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శించారు...
భారత జట్టు విజయంలో తనకే క్రెడిట్ దక్కాలన్నట్టు భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్వభావం ఉంటుందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, హర్భజ్ సింగ్లాంటి వాళ్లు బహిరంగంగానే విమర్శించారు...
ప్రస్తుత సంఘటనతో భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన మాహీ మరోసారి ట్రోలింగ్కి టార్గెట్ అయ్యాడు...
ప్రస్తుత సంఘటనతో భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన మాహీ మరోసారి ట్రోలింగ్కి టార్గెట్ అయ్యాడు...