ఇది అనుష్క శర్మకు కోపం తెప్పించింది. సోషల్ మీడియాలో వామిక ఫోటోలు మరోసారి వైరల్ కావడంతో ఆమె స్పందించింది. ఇన్స్టా వేదికగా ఓ కామెంట్ చేస్తూ.. ‘మేం పదే పదే అభ్యర్థించినప్పటికీ ఫోటోలు తీయడం వాటిని పబ్లిక్ గా పోస్ట్ చేయడం చూస్తుంటే తల్లిదండ్రుల కంటే పిల్లలకు ఏది మంచిదో "టైమ్స్ గ్రూప్" కు తెలిసినట్టుంది.