భారత క్రికెట్ బోర్డు, పురుష క్రికెటర్లకు నాలుగు కేటగిరీలవారీగా పారితోషికాలు చెల్లిస్తోంది. A+ కేటగిరీ ప్లేయర్లకు ఏటా రూ.7 కోట్లు, A కేటగిరీ ప్లేయర్లకు ఏటా రూ.5 కోట్లు, B కేటగిరి ప్లేయర్లకు అయితే ఏడాదికి రూ.3 కోట్లు ఇస్తోంది. C కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏటా రూ.1కోటి పారితోషికంగా అందిస్తోంది...