జూలై 1 నుంచి జరగాల్సిన ఐదో టెస్టుకి ఎంపికైన జట్లు ప్లేయర్లలో మెజారిటీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లాండ్కి బయలుదేరి వెళ్లారు. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ఛతేశ్వర్ పూజారా, నవ్దీప్ సైనీ, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, కెఎస్ భరత్, తదితరులు... ఇంగ్లాండ్ ఫ్లైట్ ఎక్కారు...