అయితే టెస్టులకు మెక్ కల్లమ్ ను హెడ్ కోచ్ గా నియమిస్తున్న ఈసీబీ.. వన్డేలు, టీ20లకు మాత్రం దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ కు అప్పగించే అవాకశముంది. ప్రస్తుతం కిర్స్టెన్ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు మెంటార్ గా ఉన్నాడు.