ఈ పిచ్ టెస్టులకు పనికి రాదు, ఐసీసీయే నిర్ణయించాలి... ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కామెంట్!
First Published Feb 26, 2021, 9:50 AM ISTదాదాపు 11 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య పింక్ బాల్ టెస్టు జరిగింది. జరిగిన మొదటి టెస్టే పింక్ బాల్ టెస్టు కావడం, అది కూడా కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు పిచ్ బాగానే ఉందని అంటుంటే, మరికొందరు ఇది నాసిరకం పిచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు...