ఐపీఎల్ 2021 వేలంలో చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్లోనే మయాంక్ అగర్వాల్తో పాటు కెఎల్ రాహుల్, జే రిచర్డ్సన్ వికెట్లు తీసిన చేతన్ సకారియా, సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ధోనీని అవుట్ చేశాడు.
ఐపీఎల్ 2021 వేలంలో చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్లోనే మయాంక్ అగర్వాల్తో పాటు కెఎల్ రాహుల్, జే రిచర్డ్సన్ వికెట్లు తీసిన చేతన్ సకారియా, సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ధోనీని అవుట్ చేశాడు.