ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కేకేఆర్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నోసూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్... ఇలా ఏడు టీమ్స్ మారాడు మనీశ్ పాండే... 2008 నుంచి ఐపీఎల్ ఆడుతూ ఎక్కువ టీమ్స్కి ఆడిన భారత ప్లేయర్గా నిలిచాడు మనీశ్ పాండే..