నేటి మ్యాచ్ లో హైదరాబాద్.. బెంగళూరుకు షాకిస్తే మాత్రం ముంబైకి ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అయినట్టే. ఇదే క్రమంలో ఆర్సీబీకి ఇదివరకే అస్సాం ట్రైన్ లో బెర్త్ లు ఖాయం చేసుకున్న ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ లతో పాటు చోటు దొరుకుతుంది. మరీ లేట్ అయితే ఇక స్లీపర్ బోగీలు దొరక్క జనరల్ కంపార్ట్మెంటే గతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్..