ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్లో అత్యధికంగా 12 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్లో స్టీవ్ స్మిత్, ఆర్సీబీలో గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్టియన్, కేకేఆర్లో ప్యాట్ కమ్మిన్స్, ముంబై ఇండియన్స్లో క్రిస్లీన్ ఉన్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్లో అత్యధికంగా 12 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్లో స్టీవ్ స్మిత్, ఆర్సీబీలో గ్లెన్ మ్యాక్స్వెల్, క్రిస్టియన్, కేకేఆర్లో ప్యాట్ కమ్మిన్స్, ముంబై ఇండియన్స్లో క్రిస్లీన్ ఉన్నారు.