2021 ఐపీఎల్లో కొత్త జట్టు ఎంట్రీ... తొమ్మిదో టీమ్ కొనుగోలు చేయనున్న సౌత్ సూపర్ స్టార్!!
First Published Nov 12, 2020, 9:32 AM ISTIPL 2020 సీజన్ విజయవంతంగా ముగిసింది. కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఐపీఎల్ 2020 సీజన్, దేశానికి దూరంగా యూఏఈలో ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల్సి వచ్చింది. అయితే వచ్చే సీజన్ మాత్రం జనాల మధ్య, భారత్లోనే నిర్వహించబోతున్నట్టు చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.