IPL 2020: ప్రభుత్వ ఉద్యోగుల్ని అవమానిస్తారా... వీరూపై ట్రోలింగ్...
First Published Oct 9, 2020, 4:11 PM ISTIPL 2020 సీజన్ 13లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. ‘మిస్టర్ ఐపిఎల్’ సురేశ్ రైనా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న ధోనీ సేన... ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడింది. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించిన సంగతి తెలిసిందే.