IPL 2020: ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందా... స్కోరు ముందే ఎలా ట్వీట్ చేశారు...
First Published Oct 12, 2020, 5:07 PM ISTIPL చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్.. ఐపీఎల్లో 100కి పైగా విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంపైర్లకు డబ్బులు ఇస్తారని, ఆఖరి నిమిషంలో మ్యాచ్ రిజల్ట్ మార్చేస్తారని ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ ఆరోపణలకు మరింత పెట్రోల్ పోసింది ముంబై ఇండియన్స్ అధికారిక ఖాతాలో వేసిన ఓ ట్వీట్...