వన్డే సిరీస్కి కెప్టెన్గా ఎంపికైన రోహిత్ శర్మ గాయంతో టూర్కే రాకపోవడంతో అతని స్థానంలో వన్డే సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు కెఎల్ రాహుల్. శిఖర్ దావన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు అందరూ అందుబాటులో ఉన్నా... సఫారీ గడ్డపై ఒక్క వన్డే కూడా గెలవలేకపోయింది రాహుట్ టీమ్...