మహేంద్ర సింగ్ ధోనీకి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదా కెప్టెన్సీలో 9 టెస్టులు ఆడిన భారత జట్టు, 3 విజయాలు అందుకుంది. ఈ మూడు విజయాల్లో రెండు స్వదేశంలో రాగా, 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో ఆడిలైడ్లో టెస్టు గెలిచాడు గంగూలీ...