INDvsAUS: టీమిండియా జెర్సీపై రంగు పడింది... ఆస్ట్రేలియా సిరీస్లో విరాట్ సేన న్యూలుక్!
First Published Nov 12, 2020, 10:53 AM ISTIPL 2020 సీజన్ను విజయవంతంగా ముగించిన బీసీసీఐ, ఆ వెంటనే ఆస్ట్రేలియా టూర్ ఖరారు చేసింది. నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే సుదీర్ఘ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనుంది భారత జట్టు. బయోబబుల్లో జరిగే ఈ టూర్లో కొత్త జెర్సీలో మెరగబోతున్నట్టు కనిపిస్తోంది భారత క్రికెట్ జట్టు.