అయితే ఈ రెండు టెస్టు మ్యాచులు కూడా రెండు రోజుల్లోనే ముగిశాయి. స్పిన్కి అద్బుతంగా సహకరించే ఈ స్టేడియంలో అక్షర్ పటేల్, 20 వికెట్లు పడగొట్టాడు. దీంతో నాలుగో టెస్టులో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లతో పాటు కుల్దీప్ యాదవ్ని కూడా ఆడించాలని భావిస్తోందట భారత క్రికెట్ టీమ్...