బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత జట్టు, ఇండోర్లో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాని ముప్పుతిప్పలు పెట్టేందుకు తయారుచేసిన స్పిన్ ఉచ్చులో చిక్కుకుని, ఆధిక్యాన్ని 2-1 తేడాకి తగ్గించుకుంది..