భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ 2025 లో ఇప్పటికే 10 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ 2025 లో ఇప్పటికే 10 వికెట్లు తీసుకున్నాడు. రాజ్కోట్ టీ20లో జోస్ బట్లర్, జామీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్లను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ను దెబ్బకొట్టాడు.
ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. దీంతో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్లో 10 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా కూడా నిలిచాడు.