అప్పుడు ధోనీ చేసిన పని, ఇప్పుడు కోహ్లీ ఎందుకు చేయలేడు... దేశం కంటే ఎక్కువా?
First Published Nov 12, 2020, 3:32 PM ISTIPL 2020 సీజన్ ముగిసింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరుస్తూ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఐపీఎల్ పూర్తికాగానే భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా టూర్కి బయలుదేరింది విరాట్ సారథ్యంలోని భారత జట్టు. అయితే సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే, విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం మొదలైంది.