ఫైనల్ ఆడే జట్టు ఇదే... ఫైనల్ ఎలెవన్ను ప్రకటించిన బీసీసీఐ, సిరాజ్కి దక్కని చోటు...
First Published Jun 17, 2021, 7:26 PM ISTవరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే తుదిజట్టును టీమిండియా ప్రకటించింది. రవీంద్ర జడేజాకి తుదిజట్టులో చోటు దక్కదని వార్తలు వినిపించినా, మంచి ఫామ్లో ఉన్న జడ్డూని ఆడించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది... ఆశ్చర్యంగా సిరాజ్కి బదులుగా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మకు జట్టులో చోటు దక్కింది.