మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చిన విరాట్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 14 బంతులు ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సింగిల్స్ తీయడానికి కూడా తెగ ఇబ్బంది పడ్డాడు విరాట్ సింగ్..
మనీశ్ పాండే స్థానంలో జట్టులోకి వచ్చిన విరాట్ సింగ్, ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 14 బంతులు ఆడి కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సింగిల్స్ తీయడానికి కూడా తెగ ఇబ్బంది పడ్డాడు విరాట్ సింగ్..