తొలి టెస్టులో భారత ఫీల్డర్లు జారవిడిచిన క్యాచులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీమిండియా. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, బుమ్రా క్యాచులు వదిలేయడంతో లబుషేన్, టిమ్ పైన్ మంచి స్కోర్లు చేశారు.
తొలి టెస్టులో భారత ఫీల్డర్లు జారవిడిచిన క్యాచులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీమిండియా. పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, బుమ్రా క్యాచులు వదిలేయడంతో లబుషేన్, టిమ్ పైన్ మంచి స్కోర్లు చేశారు.