ఈ నిర్ణయం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. విరాట్ కోహ్లీ 100వ టెస్టుకి ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని చూసి, ఫ్యాన్స్ డిమాండ్తో 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ, రోహిత్కి మాత్రం 100 శాతం అనుమతించడం ఏంటని ప్రశ్నస్తున్నారు అభిమానులు...