ఆగస్టులో ఇంగ్లాండ్ టూర్కి టీమిండియా... 16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్లో అడుగుపెట్టబోతున్న...
First Published Nov 18, 2020, 4:01 PM ISTవచ్చే ఏడాది టీమిండియా ఆడబోయే షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత రోజే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్... వచ్చే ఏడాది ఆడబోయే సిరీస్లకు సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్లో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు ఇంగ్లాండ్ రానుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది.