దేశంలో ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపడినన్నీ లేకపోవడం, ఆక్సిజన్ కొరత తదితర సమస్యలతో దేశం అతలాకుతలం అవుతోంది. అయితే ఇప్పటికే 4 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందచేసిన భారత ప్రభుత్వం, 18 కోట్ల డోజ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రపంచ మీడియాలో వాస్తవాలతో పాటు వేలల్లో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
దేశంలో ఆసుపత్రుల్లో బెడ్స్ సరిపడినన్నీ లేకపోవడం, ఆక్సిజన్ కొరత తదితర సమస్యలతో దేశం అతలాకుతలం అవుతోంది. అయితే ఇప్పటికే 4 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందచేసిన భారత ప్రభుత్వం, 18 కోట్ల డోజ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రపంచ మీడియాలో వాస్తవాలతో పాటు వేలల్లో తప్పుడు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.