టీమిండియాకు వచ్చే ఏడాదంతా బాదుడే... ఆసీస్ టూర్ ముగిశాక బిజీ షెడ్యూల్...
First Published Nov 18, 2020, 10:42 AM ISTఆరు నెలల గ్యాప్ తర్వాత ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లు... వచ్చే ఏడాది అంతా వరుస టోర్నీలతో బిజీ బిజీగా గడపబోతున్నారు. నవంబర్ 27 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో సిరీస్లు ఆడబోతోంది భారత జట్టు. వచ్చే భారత జట్టు ఆడబోయే బిజీ షెడ్యూల్ వివరాలు, సిరీస్లు ఇవే...