బుమ్రా వెన్ను గాయంతో సర్జరీ చేయించుకోగా భారత జట్టుకు మహ్మద్ షమీ, సిరాజ్, శార్దూల్ లు కీలకంగా మారారు. ప్రసిధ్ కృష్ణ కూడా అందుబాటులో లేకపోవడం.. దీపక్ చహర్ ఇంకా ఫిట్నెస్ సాధించలేకపోవడంతో ఉమ్రాన్ మాలిక్, ఉమేశ్ యాదవ్ లు కూడా కీలకంగా మారారు. వీళ్లే గాక స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా, చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా రాబోయే రెండు కీలక టోర్నీలకు కీలకంగా ఉన్నారు.