ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించే జట్టు ఇదే... ఆకాశ్ చోప్రా వరల్డ్ బెస్ట్ ఎలెవన్, టీమిండియా నుంచి ముగ్గురే...
First Published Jun 29, 2021, 11:27 AM ISTఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ చేతుల్లో 8 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. దీంతో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... న్యూజిలాండ్ ఓడించగల సత్తా ఉన్న 11 మంది ప్లేయర్లతో వరల్డ్ బెస్ట్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు.