ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కి టీమిండియాకి చాలా ముఖ్యమైనది. కనీసం ఇలాంటి సిరీస్ల ముందు రంజీ ట్రోఫీలు ఆడితే బాగుంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా... ఎంత అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్ అయినా రంజీ ఆడితేనే టెస్టుల్లో చోటు ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...