తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని దృష్టిలో వుంచుకుని టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాయి . అయితే ఈ బస్సుల్లో స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు.
Siva Kodati