ఖైదీలకు కరోనా... రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలకలం

Arun Kumar P   | Asianet News
Published : Apr 09, 2021, 02:11 PM IST

రాజమండ్రి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి తిరిగి వేగంగా విజృంభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా కరోనా కలకలం రేగింది. ఇప్పటికే 9మంది ఖైధీలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో 13మందికి కూడా పాజిటివ్ గా తేలింది.  దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు కరోనా సోకిన ఖైధీలను ప్రత్యేకంగా ఓ బ్యారక్ లో క్వారంటైన్ చేశారు. 

PREV
ఖైదీలకు కరోనా... రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలకలం

cartoon punch

cartoon punch

click me!

Recommended Stories