భారతదేశపు అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెలు..
First Published Sep 29, 2020, 1:19 PM ISTఈ రోజుల్లో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుంటున్నారు. నేటి కాలంలో అబ్బాయిలతో పోటీగా అన్నీ రంగాలలో ముందుకు కొనసాగుతున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల కుమార్తెల గురించి ఒకసారి చూద్దాం. వీరిలో బిలియనీర్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ, కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా టాప్ లో ఉన్నారు.