మారుతీ సుజుకి ఎర్టిగా..
ఈ కారు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7 సీట్ల కారు. అందుబాటు ధరకు, మంచి మైలేజీకి, సౌకర్యానికి ఈ కారు చాలా ఫేమస్. ఎర్టిగా ధర రూ. 8,64,000 (ఎక్స్-షోరూమ్). ఎర్టిగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్తో 105 bhp శక్తి, 138 Nm టార్క్ను విడుదల చేస్తుంది. ఈ కారు 24.52 kmpl మైలేజీని ఇస్తుంది.