21 సంవత్సరాల మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.46,77,578 వడ్డీగా అందుతుంది. మెచ్యూరిటీలో కుమార్తె పై జమ చేసిన మొత్తం 22,50,000 + 46,77,578 = 69,27,578 (సుమారు 70 లక్షలు) పొందుతారు. కూతురు పుట్టిన వెంటనే ఈ అకౌంట్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 21 ఏళ్ల వయసులో దాదాపు రూ.70 లక్షలు సొంతం అవుతుంది.