ఈ లియబిలిటీస్ 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి 2034-2035 వరకు వార్షిక వాయిదాలలో చెల్లించబడ్డాయి. ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వ్యవధితో 9.30% నుండి 10% p.a మధ్య వడ్డీ రేటును కలిగి ఉంటాయి.
ముందస్తు చెల్లింపుల వల్ల ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం సంవత్సరానికి రూ.1,200 కోట్ల వడ్డీ ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేసింది . భారతీ ఎయిర్టెల్ గత నెలలో టెలికాం డిపార్ట్మెంట్కి రూ.15,519 కోట్లను చెల్లించి, 2014 సంవత్సరం వేలంలో పొందిన స్పెక్ట్రమ్కు సంబంధించిన మొత్తం వాయిదా పడిన లియబిలిటీస్ ముందస్తుగా చెల్లించింది.