రేఖా మరియు రాకేష్ జున్జున్వాలాకు ముగ్గురు పిల్లలు: నిష్ట, ఆర్యమాన్, ఆర్యవీర్.
రేఖ భర్త రాకేష్ తన అసాధారణ ట్రేడింగ్ నైపుణ్యంతో ఇండియన్ వారెస్ బఫెట్ గా పేరుగాంచారు. అతడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాందించారు. ఇలా జున్జున్వాలా కుటుంబం భారీ ఆస్తులను కూడబెట్టింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు
రేఖా జున్జున్వాలా రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో ఆమె హోదా, అధునాతన అభిరుచిని ప్రదర్శిస్తుంది, ఆమె తన జీవనశైలిని ప్రతిబింబించేలా విలువైన ఆస్తులను కలిగివున్నారు.