ఈ నేపథ్యంలో అసలు 200 నోటుకు ఉండే లక్షణాలను తెలియజేస్తూ ఆర్బీఐ ప్రకటన చేసింది. 200 నోటుపై గాంధీ బొమ్మ, 'RBI', 'భారత్', 'ఇండియా', '200', అశోక స్తంభం గుర్తులు తప్పకుండా ఉండాలని, వీటిల్లో ఏది లేకపోయినా అది నకిలీ నోటని తెలిపింది. ఈ నేపథ్యంలో 200 నోట్లు వెనక్కు తీసుకొనే ఆలోచన ఏమీ లేదని కూడా తెలిపింది.
నకిలీ నోట్లను అరికట్టడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నోట్లను జాగ్రత్తగా పరిశీలించాలని RBI సూచించింది.