భారతదేశ అత్యంత ధనవంతులు వారి ఖరీదైన ఇంటిని ఎంత ఖర్చు చేసి కొన్నారో తెలుసా...?
First Published Apr 5, 2021, 3:00 PM ISTప్రముఖ రిటైల్ కంపెనీ డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని దక్షిణ ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో 1,001 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఇందుకు 3% స్టాంప్ డ్యూటీ చెల్లించి మార్చి 31న రాధాకిషన్ దమాని ఇంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.