ప్రభుత్వ చమురు కంపెనీల ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ లీటరుకు 6 పైసల పెరిగి ధర రూ. 97.00. డీజిల్ కూడా 3 పైసలు పెరిగి లీటరు రూ.90.14కి చేరింది. ఘజియాబాద్లో లీటరు పెట్రోల్పై 14 పైసలు పెరిగి రూ.96.58కి చేరుకోగా, డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ.89.75. ఈరోజు రాజస్థాన్ రాజధాని జైపూర్లో, పెట్రోల్ 14 పైసలు పెరిగి లీటర్కు రూ. 108.45 అయింది, డీజిల్ ధర 8 పైసలు పెరిగి లీటరుకు రూ. 93.83గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82