ఈ ఉచిత ఇంధనం కోసం కర్ణాటక, పెర్లా, బడియాడ్కాలోని సరద్కా నుండి అలాగే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీర్చల్ నుండి కూడా ఆటోరిక్షాలు వచ్చాయి. ఈ ఆఫర్ పై ఓ ఆటొ రిక్షావాల మాట్లాడుతూ, "ఆటో డ్రైవర్గా నా 37 సంవత్సరాలలో ఏ పెట్రోల్ పంపు కూడా పెట్రోల్, డీజిల్ను ఉచితంగా ఇవ్వలేదు. కాని ఇప్పుడు నాకు ఇంధనం ఉచితంగా లభించింది. ఇంధన ధరల పెరుగుదలతో పాటు బీమా ప్రీమియం కొత్త ఆటోరిక్షాకు రూ .6 వేల నుంచి ఇప్పుడు రూ .9 వేలకు పెరిగిందని ఆయన అన్నారు.
ఈ ఉచిత ఇంధనం కోసం కర్ణాటక, పెర్లా, బడియాడ్కాలోని సరద్కా నుండి అలాగే 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీర్చల్ నుండి కూడా ఆటోరిక్షాలు వచ్చాయి. ఈ ఆఫర్ పై ఓ ఆటొ రిక్షావాల మాట్లాడుతూ, "ఆటో డ్రైవర్గా నా 37 సంవత్సరాలలో ఏ పెట్రోల్ పంపు కూడా పెట్రోల్, డీజిల్ను ఉచితంగా ఇవ్వలేదు. కాని ఇప్పుడు నాకు ఇంధనం ఉచితంగా లభించింది. ఇంధన ధరల పెరుగుదలతో పాటు బీమా ప్రీమియం కొత్త ఆటోరిక్షాకు రూ .6 వేల నుంచి ఇప్పుడు రూ .9 వేలకు పెరిగిందని ఆయన అన్నారు.